తెలంగాణ రాష్ట్రంలో (Telangana Election) స్థానిక సంస్థల పాలక లేక దాదాపు 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇప్పటివరకు గ్రామాలల్లో ఇప్పటి వరకు స్థానిక ప్రతినిదులు లేరు తెలంగాణలో కాంగ్రెసు ప్రబుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం న్నర కావస్తున్న స్థానిక సంస్థల పాలన లేక గ్రామాలో పాలన కుంటుపడింది. ఇదే విషయమై ప్రబుత్వంలో కదలిక వచ్చి రాష్ట్రంలో మొదటగా ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై తెలంగాణ కేబినెట్ లో చర్చించి రానున్న 15 రోజుల్లో నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ తేదీని తెలియజేస్తామని తెలిపారు.
Telangana Election సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు
గ్రామమలో మొదటగా ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలు ముగియగానే సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ బాడి ఎన్నికలు నిర్వహిస్తామని ఈ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు సిద్దంగా ఉండాలని తెలియజేశారు. ఈ విషయమై రేపు తెలంగాణ కేబినెట్ కమిటీ బేటీ ఉందని ఆ యొక్క బెటిలో తేదీ గురించి ముఖ్యమంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని రాబోయే వారం రోజుల్లోనే రైతు భరోసా నిదులను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
For more Latest News Please click Here