
OMICRON ALERT:తెలుగు రాష్ట్రాలలో కరోనా వేరియంట్ కలకలం
కరోనా ..కరోనా .. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు . కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. పరిస్థితి అంత ఈజీగా .. లైట్ తీసుకునే విధంగా ఏమి లేదని .. దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నారు .2025, జూన్ 5వ తేదీ నాటికి దేశంలో 5 వేల కేసులు నమోదు అయితే .. అందులో వెయ్యి 200 వందల కేసులు .. జూన్ 4వ తేదీ ఒక్క…