
HARISH RAO రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులు కాలరాయొద్దు
తమ స్వార్ధ రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసి రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని మాజీ మంత్రి (Harish Rao) హరీష్ రావు అన్నారు . ప్రభుత్వం విద్వేషం తో ఆలోచన చేయకూడదని తమకు పూర్తి న్యాయం మీద పూర్తి నమ్మకం ఉన్నదని చివరకు న్యాయం మాత్రమే గెలుస్తుందని తెలియజేశారు Harish Rao ప్రెస్ మీట్ కాంగ్రెస్స్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని…