HARISH RAO రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులు కాలరాయొద్దు

harish rao

తమ స్వార్ధ రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసి రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని మాజీ మంత్రి (Harish Rao) హరీష్ రావు అన్నారు . ప్రభుత్వం విద్వేషం తో ఆలోచన చేయకూడదని తమకు పూర్తి న్యాయం మీద పూర్తి నమ్మకం ఉన్నదని చివరకు న్యాయం మాత్రమే గెలుస్తుందని తెలియజేశారు

Harish Rao ప్రెస్ మీట్

కాంగ్రెస్స్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని బిఆర్ ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు ప్రభుత్వం విద్వేషంతో ఆలోచేయ చేయకూడదని తెలిపారు తమకు న్యాయం మీది పూర్తి నమ్మకం ఉన్నదని అంతిమంగా న్యాయం గెలుస్తుందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు హైదరాబాద్ కోకాపేట్ లోని తన నివాసం వద్ద హరీష్ రావు మీడియా తో మాట్లాడారు మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు అని స్పస్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్దం అయ్యే విధంగా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చాం రాజకీయ దురుద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద పూర్తి గౌరవం విశ్వాసం ఉన్న పార్టీ బిఆర్ఎస్ అని ఈ రోజూ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్ళి కాంగ్రెష పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి అసలు వాస్తవాలు తెలియజేస్తాం మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్నీ విషయాలు కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం అని తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *