బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికల విధానంలో సరికొత్త విధానానికి తెర తీశారు ఇక నుండి బీహార్ రాస్ట్రంలో జరగబోయే ఎన్నికలలో మొబైలు ద్వారా ఓటింగ్ వేసే విధానాన్ని E-Voting అమలు చేశారు. ఈ నిర్ణయం దేశంలోనే మొదటి E-voting విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ రికార్డ్ స్ట్రుష్టించారు
మరిన్ని వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి