
BANK FRAUDS 2025: తస్మాత్ జాగ్రత్త! బయంకరమైన బ్యాంక్ మోసాలు విపరీతంగా పెరిగాయి
ముఖ్యమైన బ్యాంక్ మోసాలు: హైదరాబాద్లో వృద్ధులపై మోసం: ఒక 80 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 2.12 కోట్లు, మరో 68 ఏళ్ల వ్యాపారవేత్త రూ. 1.74 కోట్లు కోల్పోయారు. వీరిద్దరినీ బెంగళూరు పోలీసులుగా నటించిన మోసగాళ్లు మోసం చేశారు. ఐడీబీఐ బ్యాంక్ లోన్ మోసం: కిసాన్ క్రెడిట్ స్కీమ్ను దుర్వినియోగం చేసి రూ. 2.86 కోట్ల మోసం జరిగింది. ముంబైలోని బ్యాంక్ మేనేజర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఫేక్ కాల్ సెంటర్ స్కాం: విశాఖపట్నం…