KUPPAM: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నియోజకవర్గంలో దారుణ ఘటన

KUPPAM

ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ స్వంత నియోజకవర్గం కుప్పంలో (KUPPAM) దారుణ ఘటన చోటుచేసుకుంది కేవలం 80,000 రూపాయలు అప్పు చెల్లించలేదని శిరీష (25) అనే మహిళను టిడిపి కార్యకర్త మునికన్నప్ప అనే వ్యక్తి చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఆమె భర్త పిల్లలను పోషించడానికి అప్పులు తీర్చడానికి పనికోసం వెళ్ళాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ టిడిపి నేతపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

FOR MORE LATEST NEWS PLEASE CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *